విధి నిర్వహణలో సమస్యలపై వినతిపత్రం అందజేత

1797చూసినవారు
విధి నిర్వహణలో సమస్యలపై వినతిపత్రం అందజేత
పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని సచివాలయ ఉద్యోగులకు రోజువారీ విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని మునిసిపల్ కమీషనర్ కు డెమోక్రాటిక్ అసోసియేషన్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ 69/21 తరపున జిల్లా అధ్యక్ష్యులు చాంద్ బాషా ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులకు జాబ్ చార్ట్ ప్రకారం విధులు కేటాయించి అదనపు పని భారాన్ని తగ్గించాలని పుత్తూరు కమిటీ అధ్యక్ష్యులు వై బి సబిత పేర్కొన్నారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులు శ్రావణి, గౌరవ్, సురేష్ బాబు, వెంకటేష్, ధనశేఖర్, రామన్, చిత్ర రెడ్డి, వీనస్ ప్రియ దర్శిని, భాను, ఢిల్లీ బాబు, కిషోర్, మురళి, మోహన కృష్ణ , సిద్దూ మునిస్వామి, ప్రవీణ్, షైక్ భాను, సతీష్, భాగ్య లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, భాను ప్రకాష్ పాల్గొన్నారు. సమస్యలపై పైచేయి సాధిస్తామని ప్రధాన కార్యదర్శి సౌమ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్