నడిరోడ్డుపై తలలు పగలకొట్టుకున్నారు (వీడియో)

84చూసినవారు
భూ తగాదాల కారణంగా ఇరు వర్గాల వారు కర్రలతో దారుణంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో చోటుచేసుకుంది. విద్యుత్ తీగలను తొలగించే క్రమంలో ఇరు వర్గాల వారికి వివాదం తలెత్తింది. దీంతో రోడ్డుపై కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై మన్సూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటన పుర్బలియన్ గ్రామంలో జరిగింది.

సంబంధిత పోస్ట్