పులి వాహనంపై ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి

85చూసినవారు
చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో శ్రీద్రౌపతి దేవి సమేత ధర్మరాజుల స్వామి వార్షిక తిరునాళ్ల మంగళ వాయిద్యాలు, బాణసంచా వెలుగుల్లో వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా శనివారం రాత్రి పులి వాహనంపై ద్రౌపతి సమేత ధర్మరాజుల విగ్రహాన్ని బజారు వీధి, కాపు వీధిలలో ఊరేగించారు. మహిళలు, భక్తులు దారి పొడవునా కర్పూర హారతులు సమర్పించారు.

సంబంధిత పోస్ట్