మహిళ ఉపాధ్యాయ (సావిత్రి భాయి పూలే జయంతి)దినోత్సవం

79చూసినవారు
మహిళ ఉపాధ్యాయ (సావిత్రి భాయి పూలే జయంతి)దినోత్సవం
పుత్తూరు పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాలలో నేడు మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన ఏ జీ ఎం సురేష్ మాట్లాడుతూ మొదటి బాలికల పాఠశాల స్థాపించి ఎందరినో అక్షరాస్యులుగా మార్చిన విద్యా ప్రదాత సావిత్రి భాయి పూలే అని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు కె. గోపి విద్యారంగంలో మహిళల పాత్ర అసామాన్యమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్