పరిశ్రమలకు నిలయంగా పలమనేరును తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే

85చూసినవారు
పరిశ్రమలకు నిలయంగా పలమనేరును తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు, నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో గంగవరంలో పలు పరిశ్రమలకు అవకాశాల కల్పించడంతో నేడు ఆ ప్రాంతంలో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్