సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం

582చూసినవారు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ బుధవారం రాత్రి పీలేరులోని శ్రీకాశీ విశాలాక్షి సమేత శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు విరూపాక్షం కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి ఆరాధన, శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులకు పూజించి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ పాల్గొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్