ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీతో అధికారుల సమీక్ష సమావేశం

50చూసినవారు
ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీతో అధికారుల సమీక్ష సమావేశం
పీలేరు మండల ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులతో ప్రభుత్వ అధికారులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత నెల 29న పీలేరు మండలంలో జరిగిన సివిల్ రైట్స్ డే సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కరించేలా సోమవారం పీలేరు తహశీల్దారు కార్యాలయంలో సమీక్ష చేశారు. కార్యక్రమంలో తహశీల్దారు మహబూబ్ బాష, ఎంపీడీవో యుగంధర్ రెడ్డి, డిటి విజయకుమార్ రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్