వైసీపీ కి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే ఏంఎస్ బాబు

17120చూసినవారు
వైసీపీ కి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే ఏంఎస్ బాబు
చిత్తూరు జిల్లా వైసిపి పార్టీకి పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం. ఎస్. బాబు గుడ్ బాయ్ చెప్పారు. శనివారం ఏం. ఎస్ బాబు కి కండువా కప్పి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రేసులో ఎంఎస్ బాబు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్