భక్తులతో పోటెత్తిన కాణిపాకం

535చూసినవారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. వారికి ఆలయఅధికారులు క్యూ లైన్ లో త్రాగునీరు అన్ని అందుబాటులో ఉండే విధంగా ఆలయ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్