300 అడుగుల జాతీయ జెండాతో ఎమ్మెల్యే ర్యాలీ

51చూసినవారు
పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవారం 300 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. పూతలపట్టు జాతీయ రహదారిపై విద్యార్ధులతో మానవహారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్