పంట పొలాలపై ఏనుగుల దాడులు

55చూసినవారు
పంట పొలాలపై ఏనుగుల దాడులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నెరుకూరు వారి పల్లి సమీపంలోని పంట పొలాలపై గురువారం తెల్లవారుజామున ఏనుగులు దాడులు చేసి వరి పైరుకు నష్టం కలిగించాయని బాధితులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగాధర, కనకరత్నం, వాసు , రాజన్న , హరి, చంద్రప్పకు చెందిన పంటలను, నీటి సరఫరాకు వాడే పైపులను ఏనుగులు తొక్కి ఎందుకు పనికి రాకుండా చేశాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్