కలకాడ మండలం, వారపుసంతలో కలకడ ఎస్సై తిప్పేస్వామి మరియు వారి సిబ్బంది కలసి ముగ్గురు దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి వారివద్ద నుండి 4కేసులలో చోరీ కాబడిన సుమారు 71 గ్రాముల 4బంగారు గొలుసులు మరియు ఒక బంగారు ఉంగరములను రికవరీ చేయడమైనది. సదరు ముఠా సభ్యులు అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో బంగారు షాపులలో దొంగతనములు చేసిన నిందితులుగా గుర్తించారు.నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు ఎస్సై తెలిపారు.