సచివాలయంలో సీఎం డిప్యూటీ సీఎంల చిత్రపటాలు ఏర్పాటు

72చూసినవారు
సచివాలయంలో సీఎం డిప్యూటీ సీఎంల చిత్రపటాలు ఏర్పాటు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని మంగళం గ్రామ సచివాలయంలో బుధవారం మండల అధ్యక్షుడు మాధవ రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి ముఖ్య నాయకులు మాట్లాడుతూ ప్రజలకు సచివాలయ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్