చంద్రబాబు న్యాయం చేస్తారు: మాజీ ఎమ్మెల్యే

77చూసినవారు
సత్యవేడు టీడీపీ పరిస్థితి మూడు ముక్కలాటైంది. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం నామినేషన్ వేశారు. మరోవైపు మాజీ ఇన్ఛార్జ్ జేడీ రాజశేఖర్ సైతం రెబల్గా బరిలో ఉన్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే హేమలత కూడా టీడీపీ తరఫున నామినేషన్ వేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ. తాను ఏనాడు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయలేదని చెప్పారు. అందరి సలహాలతోనే నామినేషన్ వేశానని. చంద్రబాబు తనకు బీఫాం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్