పారిస్ ఒలింపిక్స్‌కు వినేశ్, అన్షు, రీతిక అర్హత

76చూసినవారు
పారిస్ ఒలింపిక్స్‌కు వినేశ్, అన్షు, రీతిక అర్హత
కిర్గిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత మహిళా రెజర్లు అదరగొట్టారు. వినేశ్ ఫొగట్ (50 కేజీలు), అన్షు మాలిక్ (57 పేజీలు), రీతిక హుడా (76 కేజీలు) తమ విభాగాల్లో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. సెమీస్‌లో గెలుపొందడంతో వీరు ఒలింపిక్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. దీంతో ఈ టోర్నీలో భారత్‌కు మూడో ఒలింపిక్ స్థానాలు దక్కాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్