స్వామి వారి సేవలో కలెక్టర్

51చూసినవారు
స్వామి వారి సేవలో కలెక్టర్
నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పళ్లి కొండేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు కార్తీకేయ గురుక్కల్ ఆలయ స్థల పురాణం ను కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్