శ్రీసిటీలో ఆలపించిన హరికథా గానం

80చూసినవారు
శ్రీసిటీలో ఆలపించిన హరికథా గానం
సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో టీటీడీకు చెందిన ప్రముఖ హరికథా విద్వాంసుడు 'హరికథా దురంధర' బిరుదాంకితుడు వై.వెంకటేశ్వర్లు భాగవతార్ శ్రీసిటీలో ఆదివారం ఆలపించిన పద్మావతి పరిణయం హరికథా గానం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. కథనానికి పాటలను జోడించి అద్భుత హావభావాల మేళవింపుతో శ్రీనివాసుడు, పద్మావతి దేవి దివ్య వివాహాన్ని భాగవతార్ ఎంతో ఆసక్తికరంగా వివరించాడు.

సంబంధిత పోస్ట్