పిచ్చాటూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

553చూసినవారు
పిచ్చాటూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్