ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
సత్యవేడు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది గురించి ఆయన ఆరా తీశారు. త్వరలోనే గైనకాలజిస్ట్ ను నియమించడంతో పాటు ప్రభుత్వాసుపత్రిలో మూలనపడ్డ నీటి శుద్ధి ప్లాంటుకు మరమ్మతులు చేయించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్