సత్యవేడు ఎమ్మెల్యే నీతిమంతుడు: నందకిషోర్

65చూసినవారు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని అంబేడ్కర్ సంఘం ప్రెసిడెంట్ నందకిషోర్ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిమూలం నిజాయితీపరుడు, నీతిమంతుడని చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు సత్యవేడు క్లాక్ టవర్ వద్ద జరిగిన సభలో చెప్పారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్