నారాయణవనంలో అనుమానాస్పదంగా వ్యక్తి సంచారం

75చూసినవారు
నారాయణవనంలో అనుమానాస్పదంగా వ్యక్తి సంచారం
సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం వెంకటకృష్ణ పాలెంలో ఆదివారం రాత్రి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని ప్రజలు అతన్ని కట్టేసి కొట్టారు. అలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుంటే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలే తప్ప ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని అన్నారు. జరగరాని ఘటన జరిగితే దానికి ప్రజలే బాధ్యులు అవుతారని సీఐ భాస్కర్ నాయక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్