నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా

52చూసినవారు
పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు వద్ద ఇసుక నిల్వ కేంద్రం నుంచి ట్రాక్టర్ల ద్వారా రవాణా జరుగుతోంది. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యవసాయ ట్రాక్టర్ల(వైట్ బోర్డు) ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నట్లు ఎల్లో బోర్డు ట్రాక్టర్ల యజమానులు ఆందోళన చేపట్టారు. దీనిపై మైనింగ్ అధికారులు స్పందించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్