బ్రిడ్జి మరమ్మత్తులు చేపట్టండి

80చూసినవారు
వరదయ్యపాళెం మండలంలోని గోవర్ధనపురం గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి మరమ్మతులకు గురి కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. శ్రీకాళహస్తి నుంచి చెన్నైకు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రతి పది నిమిషాలకు ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారుతోంది. ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జ్ మరమ్మత్తులు చేపట్టాలని సోమవారం వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్