వైసీపీ అభ్యర్థులను గెలిపించండి: పెద్దిరెడ్డి

1540చూసినవారు
నారాయణవనం మండల కేంద్రంలోని సొరకాయల స్వామి కళ్యాణ మండపంలో శుక్రవారం వైసీపీ ఎన్నికల సిద్ధం సభ జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తేనే జగనన్న మరోసారి సీఎం అవుతారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్