తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి

568చూసినవారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బసవయ్యపాలెం గ్రామంలో శనివారం తెలుగుదేశం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రుషితా రెడ్డి గ్రామానికి విచ్చేసి ఘనంగా గ్రామ ప్రజలు స్వాగతం పలికి ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకే ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్