దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మంగళవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు వేసవికాలంలో ఎండలు విపరీతంగా ఉండటం వలన క్యూ లైన్ లో భక్తులకు ఆలయ ఈవో నాగేశ్వరరావు మజ్జిగలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.