శ్రీకాళహస్తిలో ప్రారంభమైన అండర్-17 జూడో రాష్ట్ర స్థాయి పోటీలు

85చూసినవారు
శ్రీకాళహస్తిలోని ఆర్. పి. బి ఎస్ పాఠశాల నందు ఆదివారం రాష్ట్ర స్థాయి జూడో అండర్ 17 స్కూల్ గేమ్స్ పోటీలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచి 260 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. క్రీడారంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఛైర్మన్ అన్నారు.

సంబంధిత పోస్ట్