సూళ్లూరుపేటలో ఆ చలివేంద్రంలో పురుగుల నీళ్లు

84చూసినవారు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపాలిటీ సిబ్బంది ఆసుపత్రికి వచ్చే వారికి కొత్తగా చలివేంద్ర ఏర్పాటు చేశారు. దీంతో చలివేంద్రంలోని త్రాగునీటి కుండలుపై పురుగులు పాకుతున్నాయి. నీరు తాగేందుకు వచ్చిన వారు ఈ పురుగులను చూసి అవక్కావుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చలివేంద్రంలో పారిశుధ్యం మెరుగుపరిచి ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించేందుకు కృషి చేయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్