ప్రభుత్వం పింఛన్లను ఈనెల నేరుగా వారి అకౌంట్లలో జమచేసింది. ఆ సొమ్ము తెచ్చుకోవడానికి వృద్ధులు బ్యాంకులకు తరలి వస్తున్నారు. నిన్న పలువురు నగదు తీసుకోగా. ఇవాళ కూడా బ్యాంకుల వద్ద రద్దీ కనిపించింది. తంబళ్లపల్లె పట్టణంలో ఇండియన్ బ్యాంకు, మినీ బ్యాంకు వద్ద శుక్రవారం 10 గంటలకే నగదు కోసం వృద్ధులు బారులుదీరారు.