భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ..

568చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం క్రోధినామ నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా, ఆలయానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈఓ నాగేశ్వరరావు భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు, ఆలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్