సచివాలయ ఉద్యోగులపై దాడులు నిర్మూలించండి

4180చూసినవారు
సచివాలయ ఉద్యోగులపై దాడులు నిర్మూలించండి
సచివాలయ ఉద్యోగులపై జరుగుతున్న వరుస భౌతిక దాడులు అరికట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డికి సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా సోమవారం స్పందన కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం దాడులలో గాయపడిన ఉద్యోగులకు న్యాయం త్వరితగతిన జరగటానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధిత ఉద్యోగుల పక్షానా వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్