తిరుపతి నగర పాలక సంస్థలో సీఐడీ సోదాలు

77చూసినవారు
తిరుపతి నగర పాలక సంస్థలో సీఐడీ సోదాలు
‘తిరుపతి మాస్టర్ ప్లాన్’ పేరుతో అవినీతి జరిగిందని టీడీపీ నేత రవి నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు ఆదివారం తిరుపతి నగర పాలక సంస్థలో సోదాలు నిర్వహించారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలపైనా సీఐడీ విచారణ జరుపుతోంది.

సంబంధిత పోస్ట్