పోలింగ్‌‌లో గొడవ.. పొట్టుపొట్టున కొట్టుకున్నారు (వీడియో)

74268చూసినవారు
బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చీరాల కూటమి అభ్యర్థి కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్‌లను సందర్శించడానికి వచ్చారు. అప్పుడు కొండయ్య కారుపై వైసీపీ నేతలు దాడి చేశారు. దాంతో ఇరువర్గాలు కర్రలతో పొట్టుపొట్టున కొట్టుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్