సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

57చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జీపీఎస్ అమలు తేదీని సూచిస్తూ వచ్చిన ఉత్తర్వులు, గెజిట్ నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. తనకు తెలిసిన వెంటనే జీపీఎస్‌ను నిలుపుదల చేస్తూ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం నిర్ణయం పట్ల సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేశారు. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఏఎస్ రామకృష్ణ‌లకు సీపీఎస్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్