ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

56చూసినవారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం
వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్‌ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ బుధవారం ప్రకటించారు. ”ఒకవైపు కాంగ్రెస్‌ మితిమీరిన విశ్వాసం, మరోవైపు బిజెపి దురహంకారం చూస్తున్నాం. అయినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. గత పదేళ్లుగా మేము చేసిన అభివృద్ధి మాట్లాడుతుంది.. మేము తలదించుకుని ప్రజల ముందుకి వెళతాం ’’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్