పాలనపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

51చూసినవారు
పాలనపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
సీఎం చంద్రబాబు రాష్ట్ర పాలనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు చంద్రబాబు కసరత్తు చేపట్టారు. వైసీపీకి దగ్గరగా ఉన్న వారందరినీ చంద్రబాబు ప్రభుత్వం దూరం పెట్టి.. సమర్థులైన అధికారులకు కీలక పోస్టింగులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. కాగా, టీటీడీ ప్రక్షాళనతో చంద్రబాబు ప్రభుత్వం పని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ధర్మారెడ్డిని తప్పించి ఈఓగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్