వైసీపీకి గుడ్ బై చెప్పనున్న మరో ఇద్దరు నేతలు?

71చూసినవారు
వైసీపీకి గుడ్ బై చెప్పనున్న మరో ఇద్దరు నేతలు?
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను పార్టీకి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరో ఇద్దరు నేతలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వారు వైసీపీని వీడతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్