YCPకి సీఎం చంద్రబాబు వార్నింగ్

78చూసినవారు
అమరావతి వరదలో మునిగిపోతుందని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 'రాజకీయం కోసం విషం కక్కుతారా?. మీరు చేసిన నిర్వాకం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. వైసీపీ చేసిన తప్పులకు ముక్కు నేలకు రాయాలి. విశాఖలో హుద్ హుద్ రాలేదా? కర్నూలు, తిరుపతి, నెల్లూరు నగరాలు వరదల్లో మునగలేదా?. అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం' అని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్