తిరుమల పవిత్రతను సీఎం దెబ్బతీశారు: భూమన

68చూసినవారు
తిరుమల పవిత్రతను సీఎం దెబ్బతీశారు: భూమన
తిరుమల పవిత్రతను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం హోదాలో ఉండి చంద్రబాబు తిరుమల లడ్డూపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని భూమన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. తాము లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని భూమన చెప్పారు.

సంబంధిత పోస్ట్