రాజ్యసభ ఖాళీల్లో బాబు మార్క్ ఎంపిక!

58చూసినవారు
రాజ్యసభ ఖాళీల్లో బాబు మార్క్ ఎంపిక!
ఏపీలో మూడు రాజ్యసభ సభ్యుల ఖాళీలు ఏర్పడ్డాయి. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడంతో ఈ సీట్లు అలా ఖాళీ అయ్యాయి. అయితే ఇందులో టీడీపీకి రెండు ఎంపీలు, జనసేనకు ఒకటి ఇస్తున్నారు అని అంటున్నారు. ఇక టీడీపీ ఎంపీలలో ఒకటి గల్లా జయదేవ్ కి కేటాయిస్తారు అని అంటున్నారు. అలాగే మరొకటి విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇస్తారని అంటున్నారు. జ‌న‌సేన త‌రుపున నాగ‌బాబుకు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్