పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని

73చూసినవారు
పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని
ప్రధానమంత్రి జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మూడు పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ సాంకేతిక రంగంలో పరిశోధనలు సాధారణ పౌరులకు లబ్ధి కలిగించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్