తిరుమల లడ్డూ వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పూజలు

74చూసినవారు
తిరుమల లడ్డూ వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పూజలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారంటూ వైసీపీ చీఫ్ జగన్ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు జిల్లా కొరిటిపాడులోని కళ్యాణ రామాలయంలో మాజీ మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల, ఎమ్మెల్సీ ఏసురత్నం పూజలు నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తదితరులు పూజల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి రోజా కూడా పూజలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్