సీఎం జగ
న్కు ప్రాణహాని ఉందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఎన్నారైలతో జరిగిన సమావేశంలో పొన్నవోలు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాగా, జగన్కు రాజకీయ ప్రత్యర్థుల కంటే శత్రువులే ఎక్కువగా ఉన్నారన్న టాక్ ఉంది.