ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

65332చూసినవారు
ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు. ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మాట్లాడుతూ.. 'మళ్లీ ఏపీలో అధికారంలోకి రాబోతున్నాం. ప్రశాంత్ కిషోర్ ఊహించనంత సీట్లు రాబోతున్నాయి. జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ కు గురవుతుంది. 2019 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి..151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లను గెలవబోతున్నాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతోంది. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తాం' అని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్