మోహన్‌బాబు యూనివర్సిటీపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు

82చూసినవారు
మోహన్‌బాబు యూనివర్సిటీపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు
మోహన్‌బాబు యూనివర్సిటీపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇష్టానుసారంగా ట్యూషన్, బిల్డింగ్ ఫీజులు పెంచుతున్నారని, టీచింగ్ స్టాఫ్‌కు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. డేస్కాలర్స్ కూడా మెస్‌లోనే భోజనం చేయాలని రూల్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్