బాబా సిద్ధిఖీ హత్యకు పాకిస్థాన్‌ నుంచి తుపాకులు!

72చూసినవారు
బాబా సిద్ధిఖీ హత్యకు పాకిస్థాన్‌ నుంచి తుపాకులు!
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకు నిందితులు నాలుగు తుపాకులు వినియోగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. వీటిని పాకిస్థాన్‌ నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డ్రోన్‌ సాయంతో సరిహద్దుల్ని దాటించి.. నిందితులు వాటిని చేజిక్కించుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేయగా.. ముగ్గురు పరారీలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్