మాజీ మంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు

29556చూసినవారు
మాజీ మంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు
మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్’ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై సీఐడీకి ఫిర్యాదు చేశామని రాష్ట్ర అత్యా-పాత్యా సంఘం సీఈఓ ఆర్డీ ప్రసాద్ తెలిపారు. రూ.100 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్