కొత్త అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్

66చూసినవారు
కొత్త అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్
ఏపీ రాష్ట్ర కమిటీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను, జిల్లా, నగర కమిటీలకు అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. రాష్ట్ర కమిటీకి 13 మంది ఉపాధ్యక్షులు, 37 మంది ప్రధాన కార్యదర్శులను నియమించింది. 26 జిల్లాలకు, 10 నగరాలకు పార్టీ అధ్యక్షులను నిర్ణయించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్