రామోజీరావు ప్రస్థానం ఇలా..

72చూసినవారు
రామోజీరావు ప్రస్థానం ఇలా..
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 NOV 16న రైతు కుటుంబంలో జన్మించారు. B.Sc చేసి ఓ యాడ్ ఏజెన్సీలో చేరారు. 1961లో రమాదేవిని పెళ్లి చేసుకున్నారు. 1962లో ఆయన తొలి బిజినెస్ 'మార్గదర్శి'ని ప్రారంభించారు. తర్వాత అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. 1974లో 'ఈనాడు'ను స్థాపించారు. ఫిల్మ్ సిటీతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. అనేక సినిమాలు నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ తో సత్కరించింది.

సంబంధిత పోస్ట్