వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

59చూసినవారు
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పులివెందులలో షర్మిల మాట్లాడుతూ.. ‘వివేకా రక్తం న్యాయం కోసం ఉక్రోషిస్తూనే ఉంది. వివేకాను ఘోరంగా చంపేశారు. చంపిన వాళ్లు తలెత్తుకుని తిరుగుతున్నారు. ఇదెలా సాధ్యమంటూ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. వైఎస్సార్‌కు వివేకా లక్ష్మణుడు లాంటివాడని, 40 ఏళ్ల ఈ గడ్డ అభివృద్ధి కోసం పని చేశారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్